ఆయిల్ పామ్ ఒక శాశ్వత పంట మరియు ఎక్కువగా, కేరళ, మిజోరాం మినహా, సాగునీటితో పండిస్తున్నారు. ఆయిల్ పామ్ పెరుగుదల ప్రకృతిలో అనిశ్చితం, ఏపు మరియు పునరుత్పత్తి దశలను వేరు చేయలేము.
రుతుపవనాలు 15/30 రోజులు ఆలస్యం అయితే - ఆయిల్ పామ్ తోటలలో ఆకులతో మల్చింగు, తాజా పండ్లు గుచ్ఛాలు పెరిగే టప్పుడు ఆకులుకోసి, చిన్న మరియు ఖాళీ పండు పుష్పగుచ్ఛాలు నివారించి, ట్రాంస్ పిరెంట్/పెరుగుదల నియంత్రించే రసాయనాలు ఉపయోగించి అలాగే పురుష ఇంఫ్లోరేస్సెన్సేస్ తొలగించటం ద్వారా మట్టిలోని తేమను కాపాడవచ్చు. కొండ భూభాగాలలో మల్చింగు, అర్ధ చంద్రాకార డాబాలు, బెంచ్ డాబాలు, ఆకృతి లైన్ భాగంలో గట్లు, బిందు సేద్యం వ్యవస్థ మరియు నీటి నిల్వ ట్యాంక్ నిర్మాణాలను ఉపయోగించి మట్టి మరియు నీటి నిర్వహణ చేయవచ్చు.
ఏపు సమయంలో వర్షం లోటు , పునరుత్పత్తి మరియు టెర్మినల్ కరువు - ఆయిల్ పామ్ పంటలకు నీటిని ఎడాది పొడువున బిందు/సూక్ష్మ జెట్ నీటిపారుదలతో ఖచ్చితంగా సిఫార్సు షెడ్యూలును పాటించి ఇవ్వాలి . ఒక నిర్దిష్ట స్థలంలో పాన్ బాష్పీభవనం లేదా బాష్పీభవన పెన్ మ్యాన్ ఎస్టిమేట్ డాటాను పంట ఫ్యాక్టర్ 0.7తో సరియైన నీటిపారుదల జాబితను గుర్తించడానికి గుణిస్తారు. సాధారణంగా, ఆయిల్ పామ్ కు నీటి అవసరం జాబితా ఈమాదిరిగా ఉంటుంది. జూన్ - సెప్టంబరు:100 - 150 లీటర్లు/పాల్మ్/రోజు; అక్టోబర్ - ఫిబ్రవరి:160 - 170 లీ/పాల్మ్/రోజు; మార్చి - ఏప్రిల్: 215 - 265 లీ/పాల్మ్/ రోజు; మే - జూన్: 350 లి/పాల్మ్/రోజు ఉంటుంది.
పంట | ఆకస్మిక చర్యలు |
---|---|
కొబ్బరి |
|
పోక వక్క |
|
కోకో |
|
పంట | ఆకస్మిక చర్యలు |
---|---|
కొబ్బరి |
|
పోక వక్క |
|
కోకో | టీ దోమ పురుగు మరియు మాలే పురుగుల ముట్టడి ఆలస్య రుతుపవనాలు ద్వారా పెరగవచ్చు. పైన పేర్కొన్న నియంత్రణ చర్యలు చేపట్టడం అవసరం. |
పంట | ఆకస్మిక చర్యలు |
---|---|
కొబ్బరి | ప్రీ బ్రీడీంగ్ కొబ్బరి మొక్కలకు ప్రాణరక్షక నీటిపారుదల అవసరమవుతుంది |
పోక వక్క |
|
కోకో | టీ దోమ పురుగు నియంత్రణా చర్యలు కొనసాగించాలి. చెర్లీ తెగులును కార్బెండెజమ్ (0.05%), లేదా మంకోజబ 0.2% చల్లి నియంత్రించవచ్చు. |
పంట | ఆకస్మిక చర్యలు |
---|---|
కొబ్బరి |
|
పోక వక్క | నిరంతర కరువు వలన పొలుసు కీటకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. |
కోకో | చెర్లీ తెగులును కార్బెండాజిమ్ (0.05%), లేదా మంకోజిబ్ 0.2% చల్లి నియంత్రించవచ్చు. టీ దోమ పురుగు మరియు మాలే పురుగు వలన కాయ దిగుబడి మరియు నాణ్యత ప్రభావితం అవుతాయి. పైన వివరించిన నియంత్రణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది. |
ఇవి నీటిపారుదల పంటలు కావటం వలన దీర్ఘకాల కరువును తట్టుకోలేవు. ప్రాణరక్షక నీటిపారుదల మొక్కల మనుగడకు అవసరమవుతుంది.
పంట | ఆకస్మిక చర్యలు |
---|---|
కొబ్బరి |
క్రింది వాటిని వర్షంలోటు/ తేమ లేదా అధిక వర్షపాత ప్రభావాలను నిరోధించడానికి సాగు పద్ధతులుగా ఉపయోగించాలి. బాసల్ కాండం తెగులు, రక్తస్రావం మరియు ఆకు ముడత వంటి పైన పేర్కొన్న వ్యాధులు తీవ్రమైనప్పుడు చెట్టు చనిపోవచ్చు. ప్రతి వ్యాధికి శిలీంద్రనాశకాలను ఉపయోగించటం పామ్ ను రక్షించడానికి అవసరం. కరువు పరిస్థితులు/తక్కువ వర్షపాత పరిస్థితులు
|
పోక వక్క మరియు కోకో |
వర్షాభావం/ తేమ ప్రభావాలను నిరోధించడానికి క్రింది వాటిని సాగు పద్ధతులలో భాగంగా చూడాలి. కరువు పరిస్థితులు / తక్కువ వర్షపాతం పరిస్థితులు
|
భారతదేశంలోని మెజారిటీ జీడి తోటల రెయిన్ ఫెడ్ కింద పండిస్తారు. చాలా కొన్ని మాత్రమే నీటిపారుదల కింద ఉన్నాయి. పశ్చిమ మరియు తూర్పు తీర ప్రాంతాల్లో ఇది పండేది. తర్వాత కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్, మరియు NEH స్టేట్స్ కొండ ప్రాంతాలకు మరియు మామూలు ప్రాంతాలకు వ్యాపించింది. జీడి భారీ వర్షపాతం ప్రాంతంలో (4000 మిమీ), లోటు వర్షపాత (800 మిమీ) పరిస్థితులలో మరియు విభిన్న వాతావరణ పరిస్థితులలో పండతుంది అందువలన అది అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది.
15- 30 రోజులు రుతుపవనాల ఆలస్యం - జీడి జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ప్రారంభం తరువాత పండిస్తారు. రుతుపవనాలు ఆలస్యం ఉంటే, నాట్ల సమయంలో కూడా దానికి తగ్గట్టూగా మార్పు చేయాలి. నిజానికి, నాట్ల సమయంలో తగిన మట్టి తేమ ఉండాలి అందుకే జీడిని వానాకాలంలో పండిస్తారు. మొక్కలు నాటిన తర్వాత కరువు పరిస్థితి వచ్చినప్పుడు వారు రక్షిత నీటి పారుదల చేయవలసి ఉంటుంది. కడవ ద్వారా నీటిపారుదలను పొడి భూములో ఉపయోగకరంగా ఉంటుంది.
ఏపు దశలో వర్షం లోటు - పెరిగిన మొక్కలు ప్రతికూల నేలలో తేమ పరిస్థితుల్లో కూడా మనుగడ చెయగలవు. కరువు పరిస్థితి వర్షాకాలంలో తక్కువ వర్షపాతం కారణంగా వస్తే, దిగుబడికి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో దిగుబడి నష్టం తగ్గించేందుకు, నీటిపారుదల సౌకర్యాలు ఉంటే, ఒకటి లేదా రెండు రక్షిత నీటి పారుదలలను ఇవ్వచ్చు. అయితే, పొడి బయోమాస్ ద్వారా బేసిన్ల మల్చింగు నేల తేమ పరిరక్షణకు సహాయపడుతుంది.
పునరుత్పత్తి దశలో వర్షం లోటు - ఓకే రకంగా లేని వర్షాల వలన పుష్పం ఎండిపోవటం మరియు అపరిపక్వ గింజ రాలిపోవటం జరుగుదుంది. డిసెంబర్ నుండి మే వరకు పునరుత్పత్తి దశ సమయంలో సంవత్సరాలుగా వర్షభావం ఉంటే జీడిపై తీవ్రమైన తేమ ఒత్తిడి పెరుగుతుది. పువ్వులు ఎండి పోవటం, చిన్న పండు గుచ్చాలు మరియు గింజ అభివృద్ధిలో తరుగుదల లాంటివి తీవ్రమైన తేమ ఒత్తిడి సమయాలలో గమనించవచ్చు. అటువంటి సమస్యలకు, సరైన మట్టి పరిరక్షణ మరియు అర్థచంద్రాకార గట్టు, ట్రెంచింగు లాంటి వాటితో పాటు కొబ్బరి ఊక బూడిద లేదా మల్చింగు వంటి నీటి పరిరక్షణ చర్యలను ఉపయోగించవచ్చు.
అనుబంధ నీటిపారుదల 200 లీటర్ల నీరు/ మొక్కను జనవరి నుండి మార్చి వరకు 15 రోజుల కొకసారి ఇవ్వాలి. ఈ వర్షంలో సేకరించిన నీటి వలన పుష్పాలు రావడానికి మరియు కొత్త గింజలకు ఉపయోగ కరంగా ఉంటుంది. మరియు తేమ పెరిగి మైక్రోకైమాటు మెరుగు పడుతుంది. ఇది గింజ అభివృద్ధికి సహాయపడుతుంది. దీని వలన కొంత వరకు పుష్పం మరియు గింజ ఎండడం తగ్గుతుంది మరియు గింజ మరియు కెర్నల్ బరువు పెరుగుతుంది. అందుబాటులో నీరు ఉంటే బిందు సేద్యం జీడి పంటకు కరువు పరిస్థితుల నుంచి కాపాడడానికి సహాయకారిగా ఉంటుంది. సాధారణంగా, దక్షిణ కన్నడ పశ్చిమ తీరంలో, పండ్ల అభివృద్ది సమయంలో, పెరిగిన జీడి తోట (10 నుండి 15 సంవత్సరాలు) కోసం బిందు సేద్యంతో 30 లీటర్లు /చెట్టు /రోజకు నీటిపారుదల చేయాలి.
టెర్మినల్ కరువు: టెర్మినల్ కరువు ప్రారంభ దశలోని వర్షపాతం లోటు కూడా జీడిపప్పు దిగుబడిపై, చివరికి పరిపక్వ రకాలపై కూడా, ప్రతికూల ప్రభావం చూపుతుంది. నేలలో సరైన తేమ కోసం, వర్ష నీటి రక్షణ ద్వారా నిలువ చేసిన నీటిని రీసైక్లింగ్ చేసి ఉపయోగించాలి. అంతేకాక, మట్టి పరిరక్షణ చర్యలు మరియు అవసరమైన చోట డ్రిప్పులను ఏర్పాటు చేయాలి.
మూలం: NHM
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023
రుతుపవనాలు ఆలస్యం అయినప్పుడు సాగు చేయవలసిన కూరగాయల...