অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆరువేల ఆదర్శ పాఠశాలలు మండల స్థాయిలో ఏర్పాటు

2007 స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో మన భారత ప్రధాని మాట్లాడుతూ...

"విద్యకు ప్రాధాన్త ఇవ్వాలని నేను మన రాష్ట్రాలను కోరుతున్ను. విద్య ఒక్కటే మన సమాజాన్ విజయవంతంగా, సంపదతో నిర్మించగలదు. అదే విధముగా రాష్ట్రాలకు ఆర్థిక సామర్థ్యాన్ పెంచుకోవడానికి అవసరమైన ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. మీరు తప్పనిసరిగా విద్యకు ప్రాధాన్త ఇవ్వాలి.

ఇది పూర్తి చేయడానికి మన దేశంలో మంచి నాణ్యతా ప్రమాణాలతో పాఠశాలలను ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించినది. కొత్తగా ప్రారభించబోయే ఆరు వేల నాణ్యతా ప్రమాణాల పాఠశాలలకు మనము చేయూత నివ్వబోతున్ము. అందులో భాగంగా ఒక్కొక్క బ్లాకు లేదా మండలంలో ఒక్కొక్క పాఠశాల స్థాపిస్తారు. అలా స్థాపించిన పాఠశాల ముందుగా పెట్టుకున్ ప్రమాణాలతో పనిచేసి ఆ బ్లాకు లేదా మండలము పరిధిలో ఉన్ మిగతా పాఠశాలలకు మార్గదర్శగా పనిచేస్తుంది "

2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో ` 312.90 కేటాయింపు

న్ఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్లాక్‌ స్థాయిలో మెరుగైన విద్యను అందించేందుకు 6 వేల మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయనున్రు. ఇందుకోసం 2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో ` 312.90 కోట్లను కేటాయించార . 2007 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బ్లాక్‌స్థాయిలో 6 వేల ఉన్త ప్రమాణాల పాఠశాలల ఏర్పాటును ప్రధాని మన్హన్సింగ్‌ ప్రస్తావించారు. దీనితో బడ్జెట్‌లో వీటికి ప్రాధాన్ లభించింది. ఈదఫా విద్యారంగానికి ` 41,978.21 కోట్లను కేటాయించారు. 2008-09 బడ్జెట్‌లో కేటాయించిన ` 37,366.57కోట్ల కంటే ఇది ` 4,611 కోట్లు ఎక్కువ. ఇందులో పాఠశాల విద్యకు ` 28,799.21 కోట్లు కేటాయించారు. ఉన్త విద్యకు ` 13,179 కోట్లు దక్కాయి. మదర్సాలలో నాణ్యమైన విద్యను అందించే పథకానికి ఈ బడ్జెట్‌లో ` 45 కోట్లు కేటాయించగా, మైనార్టీ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుకు ` 4.50 కోట్లు దక్కింది. మాధ్యమిక విద్య(సెకండరీ)ను బలోపేతం చేసేందుకు రాష్ట్రీయ మాధ్యమిక్‌ శిక్షా అభియాన్ (ఆర్‌ ఎమ్ ఎస్‌ ఏ) అనే నూతన పథకాన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ` 1,143.46కోట్లు కేటాయించారు. సర్వశిక్షా అభియాన్ పథకం వల్ల ప్రాథమికోన్త విద్యలో విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి పెరిగిపోవడంతో ఆ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ఆర్‌ ఎం ఎస్‌ ఏ పథకానికి రూపకల్పన చేశారు. విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (యూ జీ సీ)కి ఈ దఫా ` 6,545.11 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు ` 5,482.36 కోట్లతో పోలిస్తే ఇది ` 1,062.75 కోట్లు అదనం. దేశంలో నూతనంగా 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించిన ఆర్డినెన్ను జారీచేసినట్లు కేంద్రం ప్రకటించింది. త్వరలోనే ఇవి ప్రారంభంకానున్యి. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త ఐ ఐ టీ లను.. బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్, ఒరిస్సా, పంజాబ్‌, గుజరాత్‌లో ప్రారంభించారు. మరో రెండు ఐ ఐ టీ లు మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో అందుబాటులోకి రానున్యి. విజయవాడ, భోపాల్‌ ఆర్కిటెక్‌కళాశాలల్లో 2009-10 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్యి.

పూర్వపరాలు

పదవ పంచవర్ష ప్రణాళిక అమలు సమయంలో ఉన్త పాఠశాల విద్య అత్యంత అవసరమైన విషయంగా పరిగణించలేదు.  పధకాలలో నాణ్యతను పెంచడానికి , ప్రజలు వాటిని అందుకోవడానికి   కొన్ చిన్ పధకాలు అమలు జరిగాయి. కాని ఈ పధకాలు విస్తారంగా ప్రజలకు చేరాయి, పధకాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పధకాలు భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి అనుబంధ సంస్థలు ద్వారా అమలు జరిగాయి. ఇవి ప్రణాళికా పధకాలు పాఠశాల పద్ధతుల మీద కేంద్రీకరించబడి అమలు జరిగాయి. ఇందులో వైకల్యం గల మరియు బాలికలకు విద్య కోసం అవసరమైన వసతి గృహాలు, సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానాన్ అంటే కంప్యూటర్ విద్యను పాఠశాలలో అందించడం, ఉన్త విద్యలో సాంకేతిక స్వయం ఉపాధి, విద్యను ఒపెన్ మరియు దూర విద్యా విధానంలో అందించడం జరిగింది.

అందరికి ప్రాధమిక విద్య అనేది రాజ్యాంగ ప్రకారం తప్పనిసరి. ఇది తప్పకుండా అందరికి అవసరం, ఈ లక్ష్యాన్ ముందుకు తీసుకెళ్ళి ఉన్త పాఠశాల విద్యను కూడా అందరికి అందించవలసిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలను అభివృద్ధి చెందిన,  చెందుతున్ దేశాలలో విస్తృత సంఖ్య లో విజయాలు సాధించారు.

ముఖ్యంగా బాలికలు, యస్.సి., యస్.టి వారికి ముఖ్యంగా సైన్, కామర్సు మరియు సాంకేతిక ఉపాధి శిక్షణలో ప్రాముఖ్యతను ఇవ్వడం ద్వారా అందరికి ఉన్త పాఠశాల విద్య  విస్తరింపచేయవచ్చు.

.....నియమాలు, భవనాలు, ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. అదే విధమైన ప్రమాణాలతో కేంద్రీయ విద్యాలయాలపై పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.

ఆదర్శ పాఠశాల - భావన

కేంద్రీయ విద్యాలయం మాదిరిగానే ఈ ఆదర్శ పాఠశాలలు మౌళిక సదుపాయాలు, వసతులు కల్గి ఉంటాయి. ఇందులో పిల్లల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు ఉంటారు, కంప్యూటర్ ఆధారిత విద్య, విద్యాలయ వాతావరణం, ఖచ్చితమైన పాఠ్యాంశాలు, ఉత్పత్తి మరియు ఫలితము లకు ప్రాధాన్త ఇవ్వడం జరుగుతుంది.

ఆదర్శ పాఠశాలలో ముఖ్యమైన అంశాలు

  • ఆదర్శ పాఠశాలలో భౌతిక, భావోద్వేక, కళాత్మక అభివృద్ధితో కూడిన సమీకృత మరియు కలుపుకుపోయే విద్యను అందిస్తారు
  • ఈ పధకంలో భాగంగా కొత్త పాఠశాలలను ప్రారంభించడం గాని లేదా పనిచేస్తున్ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలగా అభివృద్ధి చేయడం జరుగుతుంది.
  • అవసరమైన సదుపాయాలను ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్క పాఠాలు చెప్పడానికి అవసరమైన పరికరాలే కాకుండా ఆటలకు, ఇతర కార్యక్రమాలకు అవసరమైన పరికరాలను కూడా అందించడం జరుగుతుంది. ఆటలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, బయట అవగాహనా కార్యక్రమాలకు ఈ పాఠశాలలో మంచి అవకాశం ఇస్తారు. ఆటస్థలం, పూలతోటలు, ఆడిటోరియంలు మొదలగు సదుపాయాలు ఈ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేస్తారు.
  • పాఠ్యాంశములు స్థానిక సంస్కృతికి తగ్గట్టుగా ఉంటుంది మరియు విద్యార్ధులు వివిధ పనులు చేయడం వల్ల వచ్చే అనుభవాల ద్వారా నేర్చుకుంటారు.
  • ఈ పాఠశాలలకు సరిపోయినంత కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్ అనుసంధానం మరియు కంప్యూటర్ నేర్పే అధ్యాపకులను ఏర్పాటు చేస్తారు.
  • అధ్యాపకులు విద్యార్థుల నిష్పత్తి 1:25 లో ఉంటుంది. ప్రతి తరగతి గది 30 మంది చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి తరగతికి విద్యార్థులు నిష్పత్తి 1:40 కి మించకుండా ఉంటుంది.
  • ఈ పాఠశాలలో సాధారణ ఉపాధ్యాయుల తో పాటు అదనంగా కళలకు సంగీతానికి ప్రత్యేక ఉపాధ్యాయులను నియమిస్తారు. ఈ పాఠశాలలో భారతీయ సంస్కృతి, కళలు, వృత్తులకు ఎక్కువ ప్రాధాన్త కల్పిస్తారు.
  • సైన్, లెక్కలు, ఇంగ్లీషు కు ప్రత్యేక ప్రాముఖ్యాన్స్తారు. అవసరమనుకుంటే చదువులో వెనుకపడ్డ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులను కూడా ఏర్పాటు చేస్తారు.
  • పాఠశాల పాఠ్యాంశాలలో నాయకత్వ లక్షణాలు, టీంలో పనిచేసి టీంను గెలిపించడం, వివిధ చోట్ల పాల్గోనే సామర్ధ్యాలు, వ్యక్తిత్వ జీవిత నైపుణ్యాలు, నిజ జీవితంలో సమస్యలను ఎదుర్కొవడం వంటి వాటిపై కూడా శిక్షణ ఇస్తారు.
  • పాఠశాలలో ఆరోగ్య విద్య మరియు ఆరోగ్య పరీక్షలను విద్యార్థులను పరిచయం చేస్తారు
  • విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరకు మంచి పుస్తకాలు, పత్రికలతో కూడిన మంచి గ్రంధాలయం ఏర్పాటు చేస్తారు
  • పాఠ్యాంశములో భాగంగా విద్యార్థుల కొరకు క్షేత్ర సందర్శనలు , విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తారు.
  • రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాఠశాలలను ఏ మీడియంలో నిర్వహించాలో నిర్ణయిస్తారు. అదికాకుండా ఇంగ్లీషులో పాఠ్యాంశాలు బోధించడం, మాట్లాడే ఇంగ్లీషును నేర్పించడానికి ప్రత్యేక ప్రాధాన్త ఇస్తారు.
  • రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాఠశాలలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక బోర్టును ఏర్పాటు చేస్తారు.
  • విద్యార్థుల ప్రవేశం కొరకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి, విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తారు.
  • రాష్ట్ర ప్రభుత్వంతో కలసి స్వతంత్ర ప్రక్రియలో అభివృద్ధి చేసిన నియమాల ప్రకారం ఈ పాఠశాలల ప్రధానోపాథ్యాయులను, ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు.
  • ఈ ఆదర్శ పాఠాశాలలు పేస్ సెట్టింగ్ అంటే కళలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల కల్గి ఉంటాయి. దాని వలన పొరుగున ఉన్ స్థానిక పాఠశాలలు లభ్ధి పొందుతాయి

కార్యక్రమ అమలు

ఆరు వేల ఆదర్శ పాఠశాలలో 2500 పాఠశాలలు విద్యా పరంగా వెనుకబడి ఉన్ మండలాల్లో కేంద్రీయ విద్యాలయ మాదిరిగా ఏర్పాటు చేస్తారు. మరోక 2500 పాఠశాలలు ప్రభుత్వ-పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. మిగతా 1000 పాఠశాలలకు ఎలా ఏర్పాటు చేయాలో ఇంకా విధివిధానాలు నిర్ణయించలేదు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ మాదిరి 2500 ఆదర్శ పాఠశాలలు
ప్రాంతము విద్యా పరంగా వెనుకబడిన మండలాల్లో 2500 పాఠశాలలు ఏర్పాటు చేస్తారు
భూమి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలల ఏర్పాటు చేయడానికి భూమిని అందిస్తుంది.
పాఠశాలల ఎంపిక భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఆదర్శ పాఠశాలల సంఖ్యను నిర్ణయిస్తుంది. దాని తరువాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలా లేదా ఉన్ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ది చేయడమా అనే విషయంలో నిర్ణయం చేయవచ్చు.

మాధ్యమం ఏ మీడియం లో చదువు భోదించాలనే విషయాన్ రాష్ట్ర ప్రభుత్వానికిచ్చేశారు. కాని ఇంగ్లీషు లో భోధించుట, మాట్లాడే ఇంగ్లీషు నేర్పించుట వంటి విషయాలకు ప్రత్యేక ప్రాధాన్త ఇస్తారు.
తరగతులు – ఈ ఆదర్శ పాఠశాలలు ఒక వేళ పాఠశాల ఇంగ్లీషు మాధ్యమంలో నిర్వహిస్తున్ట్లయితే ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు (VI to XII) ఉంటుంది. ప్రతి తరగతి రెండు సెక్షనులను కల్గి ఉంటుంది. ఒక వేళ పాఠశాల స్థానిక భాషలో నిర్వహిస్తున్ట్లయితే అక్కడ IX నుండి XII నిర్వహిస్తారు.
యాజమాన్ ,నిర్వహణ – ఈ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తుంది.

నిర్మాణం

  • రాష్ట్ర సంస్థల ద్వారా ఈ ఆదర్శ పాఠశాలల భవణనల నిర్మాణం జరుగుతుంది
  • వీటికి సంబంధించిన నియమ నిభందనలు కేంద్రీయ విద్యాలయం లేదా రాష్ట్ర పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు అందిస్తుంది
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులచే నియమ నిభందనల ప్రకారం భవన నిర్మాణం చేపట్టవచ్చు

అడ్మిషన్

  • కేంద్రీయ విద్యాలయాలు నిర్వహించే మాదిరిగానే విద్యార్థుల అడ్మిషన్ కొరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర రిజర్వేషన్ రూల్సు ఈ అడ్మిషన్ విషయంలో అవలంబిస్తారు.
  • ఈ పాఠశాల భవనాలు భూకంపాలకు తట్టుకునేతట్టుగా, అగ్ని ప్రమాదాలను నుండి భద్రత ఉండే విధంగా నిర్మిస్తారు.
  • ప్రకృతి వనరుల నుండి జనించే ఇంధన వనరులు మరియు సౌరశక్తి నుండి వచ్చే ఇంధన వనరుల ద్వారా శక్తిని ఉపయోగించుకునేటట్టు భవణాలు నిర్మించబడతాయి.

కేంద్రియ విద్యాలయాల నియమాలతో ఏర్పాటు చేస్తున్ 2500 పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర

  • ఈ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు కాబడి, వాటితో నిర్వహించబడతాయి. ఈ పాఠశాలలు కొత్తగా ఏర్పాటు కావచ్చు లేదా ఉన్ పాఠశాలలనే ఆదర్శ పాఠశాలలుగా మార్చవచ్చు.
  • రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలు కేంద్రీయ విద్యాలయాలు మాదిరి సోసైటీలను ఏర్పాటు చేసి, ఈ పాఠశాలలను వాటికి అనుసందానం చేయాలి
  • రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఈ పాఠశాలలకు అవసరమైన ప్రదేశంలో భూమిని అందించాలి.
  • ప్రతి రాష్ట్రం ఈ పధకాన్నీ  నిర్ణయించిన కాలంలో పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళిక ను రూపోందించాలి.
  • కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ నియమాలలో నిర్ణయించిన కనీసంగా కావలసిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. భూమి అందుబాటులోలేని పక్షంలో కొంచెం వెసులు బాటు కల్పించవచ్చు.
  • ఈ పాఠశాలలు విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలలో మరియు షెడ్యూల్ V ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్త ఇవ్వాలి. పనిచేస్తున్ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్చుతున్ట్లయితే ముందుగా అక్కడ ఉన్ ఆశ్రమ పాఠశాలలకు అవకాశం ఇవ్వాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోసైటీల ద్వారా భవణాలు నిర్మించబడతాయి మరియు వాటి ద్వారా నిర్వహించబడతాయి.  రాష్ట్ర వాటాగా మూలధన వ్యయాన్ ఈ సోసైటీలలో జమ చేయాలి
  • ప్రభుత్వ- ప్రవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టవచ్చు. నిర్వహణ చేయవచ్చు సమాన నిష్పత్తితో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చెల్లింపును చేయవచ్చు.
  • రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర పర్యవేక్షణ కమిటిలో కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సభ్యులుగా ఉంటారు.
  • తాత్కాలికంగా పాఠశాలలు పనిచేయడానికి అందుబాటులోఉన్ సదుపాయలను కేంద్రీయ విద్యాలయాలకు , సోసైటీలకు అందిస్తే అవి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి.

నిధుల వివరాలు

ఖర్చు అయ్యే మూలధన వ్యయంలో 75 శాతం కేంద్ర ప్రభుత్వం భరించగా, మిగతా 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. పదకుండవ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వ వాటాగా 75:25 వివరించడం జరిగింది 12 వ పంచవర్ష ప్రణాళిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 50:50. ప్రత్యేక కేటగిరిలో ఉన్ రాష్ట్రాలకు కేంద్ర వాటా 90:10.

వ్యయం నియమాలు పన్నెం

  • కేంద్రియ విద్యాలయ మాదిరి పాఠశాలలను నిర్మించడానికి, అంటే VI నుంది XII తరగతులకు , ప్రతి తరగతికి రెండు సెక్షన్లకు కలిపి మొత్తానికి అయ్యే నిర్మాణ వ్యయం రూ. 3.02 కోట్లు అవుతుందని కేంద్రియ విద్యాలయ సంఘటన్ అంచనా వేసింది. సంవత్సరానికి అయ్యే రికరింగు వ్యయం సుమారు రూ. 0.75 కోట్లు.
  • ప్రస్తుతం నిర్మాణ, ఏర్పాటుకు అవుతున్ ఖర్చు ఆధారంగా ఈ అంచనా వేయడం జరిగింది.
  • ప్రాంతాన్ బట్టి సెంట్రల్ పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు వారు నిర్ణయించిన రేట్ల ప్రకారం కేంద్రియ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు మరియు రాష్ట్ర సెక్టారు పాఠాశాలలు అయ్యే వాస్తవ ఖర్చు వ్యయాన్ నిర్ణయిస్తారు. పైన చెప్పిన నియమాలు కేవలం అంచనా మాత్రమే

ఆధారం: education.nic.in

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate